ఈక్రమంలో వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు నటి పూనమ్ కౌర్.. ఆమె మాట్లాడుతూ.. తాను తెలంగాణ బిడ్డనేనని, కానీ తనను పంజాబీ అమ్మాయి అంటూ దూరం పెడుతున్నారంటూ వేదికపై కన్నీళ్లు పెట్టుకుంది. మతం పేరుతో నన్ను వెలివేయకండి. నేనూ తెలంగాణ బిడ్డనే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.