అలాగే అల్లు అర్జున్ ‘పరుగు’ చిత్రంలోనూ మెరిసింది. ప్రకాష్ రాజు కూతురి పాత్రలో నటించింది. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ‘ఎన్టీఆర్ : కథానాయకుడు’లో మెరిసింది. తెలుగులో ఇలా అవకాశాలను దక్కించుకుంది. టాలీవుడ్ లో కంటే తమిళం, మలయాళంలో ఎక్కువ సినిమాలు చేసింది.