ఈ క్రమంలో తాజాగా క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇన్నాళ్లు శాండల్ వుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో సందడి చేసిన కీర్తి సురేష్.. ఇకపై బాలీవుడ్ సందడి చేయబోతోంది. బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ గా మారింది.