1985లో ఎయిర్ ఇండియా 182 విమానాన్ని ఉగ్రవాదులు కూల్చేశారు. ఈ దుర్ఘటనలో 329 మంది మరణించారు. నటుడు ఇందర్ ఠాకూర్, ఆయన భార్య, పిల్లలు కూడా మరణించారు.
2001 ఆగస్టు 25న బహమాస్లో జరిగిన ఈ దుర్ఘటనలో గాయని, నటి ఆలియా మరణించారు.
2004 ఏప్రిల్ 17న బెంగళూరులో జరిగిన ఈ దుర్ఘటనలో నటి సౌందర్య, ఆమె సోదరుడు మరణించారు.
2012 మార్చి 14న నేపాల్లో జరిగిన ఈ దుర్ఘటనలో రస్నా బాలిక తరుణి సచ్దేవ్, ఆమె తల్లి మరణించారు.
వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా విమాన ప్రమాదాల్లో మరణించారు. జనరల్ విపిన్ రావత్, దొర్జీ ఖండూ వంటి వారు కూడా ఉన్నారు.
Tirumala Dornala