గ్యాస్‌ లీక్‌పై టాలీవుడ్‌ దిగ్బ్రాంతి.. సంతాపం తెలిపిన చిరు, మహేష్‌, ఎన్టీఆర్

First Published May 7, 2020, 1:03 PM IST

వైజాగ్‌లో జరిగిన గ్యాస్‌ లీక్‌ వ్యవహారంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వైజాగ్‌ పరిసర ప్రాంతంలోని ఎల్జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం చుట్టు పక్కల గ్రామల ప్రజల పరిస్థితిని అగమ్యగోచరంగా మార్చేసింది. విష వాయువును పీల్చి వందలాది మంది అనారోగ్యం పాలుకాగా పలువురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, ఎన్టీఆర్, నాని, సుధీర్‌ బాబు లాంటి హీరోలతో పాటు రకుల్ ప్రీత్ సింగ్‌, తమన్నా, ప్రణీత లాంటి హీరోయిన్లు కూడా ఈ విషయంపై స్పందించారు.

చిరంజీవి
undefined
మహేష్ బాబు
undefined
జూనియర్‌ ఎన్టీఆర్‌
undefined
అనిల్ రావిపూడి
undefined
లావణ్య త్రిపాఠి
undefined
దర్శకుడు మారుతి
undefined
నాగ శౌర్య
undefined
నాని
undefined
ప్రగ్యా జైస్వాల్‌
undefined
ప్రణీత సుభాష్‌
undefined
రకుల్‌ ప్రీత్ సింగ్
undefined
రామ్‌ పోతినేని
undefined
సుధీర్‌ బాబు
undefined
తమన్నా భాటియా
undefined
click me!