నువ్వు ఎన్ని సార్లు పి***వో మర్చిపోయావా.. రెచ్చిపోయిన శ్రీరెడ్డి
First Published Apr 22, 2020, 2:17 PM ISTలాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఎక్కువ మంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. అయితే మామూలు సమయాల్లోనే సోషల్ మీడియాను ఓ రేంజ్లో యూజ్ చేసే శ్రీరెడ్డి లాంటి వాళ్లు ఇప్పుడు మరింతగా రెచ్చిపోతున్నారు. చెప్పలేని బూతులతో రచ్చచేస్తున్నారు. తాజాగా నటి మాధవీ లతపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి.