ప్రస్తుతం రాశీ కేరీర్ గ్రాఫ్ పర్లేదనేలా ఉంది. బాలీవుడ్ ఫిల్మ్ ‘మద్రాస్ కేఫ్’ వెండితెరకు పరిచయం అయినా ఈ బ్యూటీ.. కొన్నేండ్ల పాటు తెలుగులోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది. పెద్దగా సక్సెస్ లేకపోవడంతో.. ప్రస్తుతం మళ్లీ హిందీ సినిమాల వైపు చూస్తోంది. చివరిగా తమిళం చిత్రాలు ‘తిరుచిత్రంబలం’,‘సర్దార్’తో మంచి సక్సెస్ అందుకుంది. హిందీలో రూపొందుతున్న ‘యోదా’ మూవీ, ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.