ప్రస్తుతం ఓటీటీల్లో క్లీన్ కంటెంట్ కంటే కూడా.. స్వలింగ సంపర్కం, గే-లెస్బియానిజం ఎక్కువైపోయిందంటూ.. సంచల కామెంట్స్ చేసింది అమీషా. అంతే కాదు ఇలాంటి వాటిని పిల్లలకు దూరంగా ఉంచాలని.. కాని అవి పిల్లలకే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయని.. అమీషా పటేల్ వెల్లడించింది. ఇక అందుకే పిల్లలు చూసేందకు మంచి కంటెంట్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి అన్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే యుగం ఇది కాదని తెలిపింది.