ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి టాప్ క్లాస్ టీమ్స్తో ఆడేటప్పుడు లెగ్ స్పిన్నర్ అవసరం చాలా ఉంటుంది. 2021 టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్తో మ్యాచ్లో, 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్లో సరైన స్పిన్నర్ లేకపోవడం వల్లే 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది భారత జట్టు..