తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ఇదే విషయమై యువీ ట్విటర్లో స్పందిస్తూ.. ‘ఈ ఇద్దరి మధ్య వివాదాలు చల్లారాలంటే గంభీర్, కోహ్లీలతో ఓ సాఫ్ట్ డ్రింక్ యాడ్ చేయించాలి. అప్పుడు అదే వాళ్లిద్దరినీ చల్లగా ఉంచుతుంది. దీనిపై మీరేమంటారు..?’ అని ట్వీట్ చేశాడు.