భారత్ - పాక్ మధ్య జరుగబోయే మ్యాచ్ ను అహ్మదాబాద్ లో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ ఒక్క మ్యాచ్ మినహా పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లు చాలావరకూ బెంగళూరు, చెన్నైలలోనే నిర్వహించనున్నారు. అదీ కాకుంటే కోల్కతా కూడా ఆప్షన్ గా ఉంది. బంగ్లాదేశ్ మ్యాచ్ లు ఎక్కువగా కోల్కతా, గువహతి లలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది.