అయితే బుమ్రా రిప్లేస్మెంట్ గా మహ్మద్ షమీని ఎంపిక చేయనున్న భారత జట్టు.. చాహర్ స్థానంలో మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లను పంపనుంది. దీనిపై ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ విమర్శలు గుప్పించాడు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బంతులు విసురుతున్న ఉమ్రాన్ మాలిక్ ను కాదని మిగతావాళ్లను ఎంపిక చేయడమేంటని విమర్శించాడు.