న్యూజిలాండ్తో వన్డే సిరీస్ని ముగించుకున్న టీమిండియా... టీ20 సిరీస్ ఆడనుంది. అయితే సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ కో నేరుగా టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ క్యాంపులో పాల్గొనబోతున్నారు. టెస్టు టీమ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్, కుల్దీప్ యాదవ్ మాత్రమే టీ20 సిరీస్లోనూ ఆడబోతున్నారు...