మూడు వన్డేల సిరీస్లో రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ కలిసి 32 ఫోర్లు బాదితే శుబ్మన్ గిల్ ఒక్కడే 38 ఫోర్లు బాదాడు. సిక్సర్ల విషయంలోనూ అంతే. శుబ్మన్ గిల్ ఒక్కటే 14 సిక్సర్లు బాదితే, రోహిత్, విరాట్, హార్ధిక్ కలిసి 14 సిక్సర్లు కొట్టారు...