భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్కి విజ్డేన్ టీమిండియా ఆల్టైం టీ20 ప్లేయింగ్ ఎలెవన్లో 12వ ప్లేయర్గా చోటు దక్కింది. అయితే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లకు ఆల్టైం ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కకపోవడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది...