వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, ప్రవీణ్ కుమార్.. ఇలా చాలా మంది స్టార్ ప్లేయర్లు.. టీమ్లో చోటు కోల్పోయి, ఫేర్వెల్ మ్యాచ్ లేకుండానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆఖరికి 2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ధోనీ కూడా ఫేర్వెల్ మ్యాచ్ లేకుండానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు..