2017లో చివరిసారిగా భారత జట్టు తరుపున ఆడిన యువరాజ్ సింగ్, 2019లో అంతర్జాతయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఆ తర్వాత రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో సిక్సర్ల మోత మోగించి అదరగొట్టిన యువీ, అంతర్జాతీయ క్రికెట్లోకి కమ్బ్యాక్ ఇవ్వాలని భావించాడు.
2017లో చివరిసారిగా భారత జట్టు తరుపున ఆడిన యువరాజ్ సింగ్, 2019లో అంతర్జాతయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఆ తర్వాత రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో సిక్సర్ల మోత మోగించి అదరగొట్టిన యువీ, అంతర్జాతీయ క్రికెట్లోకి కమ్బ్యాక్ ఇవ్వాలని భావించాడు.