పీవీ సింధు-వెంకట్ దత్త సాయి పెళ్లి
డబుల్ ఒలింపిక్ పతక విజేత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, పోసెడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న హైదరాబాద్కు చెందిన వెంకట దత్త సాయిని డిసెంబర్ 22న ఉదయపూర్లో వివాహం చేసుకోనున్నారు. ఆదివారం లక్నోలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ లో సింధు చాలా కాలం తర్వాత ట్రోఫీని గెలుచుకున్న తర్వాత ఈ గుడ్ న్యూస్ అందించారు.