చాలా ఏళ్ల తర్వాత టీమిండియాకి టాస్తో పాటు పిచ్, వాతావరణం అన్నీ కలిసి వచ్చినా ఐసీసీ ఫైనల్లో మనోళ్ల పేలవ ప్రదర్శన మాత్రం కొనసాగుతూ వచ్చింది. 444 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, ఆఖరి రోజు ఒకే సెషన్లో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులకి ఆలౌట్ అయ్యింది..