‘అహ్మదాబాద్, లక్నో లాంటి నగరాల్లో స్టేడియానికి లక్షలాది మంది వస్తారు. అలాంటి సందర్భాల్లో ఫిజికల్ టికెట్ లేకుండా ఈటికెట్ ఎంట్రీ అమలు చేయడం చాలా కష్టం. ద్వైపాక్షిక సిరీసుల్లో ఈ ఇ-టికెట్ ఎంట్రీ, చాలా నగరాల్లో ఇంకా మొదలెట్టలేదు...’ అంటూ కామెంట్ చేశాడు జై షా..