స్వయంగా సాక్షి సింగ్ ప్రకటించడంతో మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ 2024 సీజన్ ఆడడం ఖాయమే. ఎందుకంటే ధోనీకి సంబంధించిన ప్రతీ విషయాన్ని డిసైడ్ చేసేది సాక్షియే. ఐపీఎల్ 2020, 2022 సీజన్లో సీఎస్కే ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్నప్పుడు మొదట స్పందించింది కూడా సాక్షియే..