సౌంతిప్టన్లో అనుష్క శర్మ ఫోటో వైరల్... ఆమె వేసుకున్న చెప్పుల ధర తెలిస్తే...
First Published Jun 6, 2021, 12:26 PM ISTభారత సారథి విరాట్ కోహ్లీ, తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికలతో కలిసి ఇంగ్లాండ్ టూర్కి వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగే సౌంతిప్టన్లోని రోజ్ బౌల్కి చేరుకున్న విరాట్ సేన, అక్కడ మూడు రోజుల క్వారంటైన్ గడుపుతోంది.