ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో భారత సారథి విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యారు. పలుమార్లు అవుట్ కోసం అప్పీలు చేసిన విరాట్ కోహ్లీ, రెండో రోజు 80 ఓవర్లలోనే మూడు రివ్యులను వాడి, వృథా చేసుకున్నాడు.. ఫలితంగా రెండో రోజు డీఆర్ఎస్ లేకుండానే బౌలింగ్ చేసింది టీమిండియా...
ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో భారత సారథి విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యారు. పలుమార్లు అవుట్ కోసం అప్పీలు చేసిన విరాట్ కోహ్లీ, రెండో రోజు 80 ఓవర్లలోనే మూడు రివ్యులను వాడి, వృథా చేసుకున్నాడు.. ఫలితంగా రెండో రోజు డీఆర్ఎస్ లేకుండానే బౌలింగ్ చేసింది టీమిండియా...