శిఖర్ ధావన్ 84, అమిత్ మిశ్రా 53, వృద్దిమాన్ సాహా 40 పరుగుల ఇన్నింగ్స్ల కారణంగా టీమిండియా 2 రోజులు బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 566 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.. తొలి ఇన్నింగ్స్లో 243, రెండో ఇన్నింగ్స్లో 231 పరుగులు చేసి భారత జట్టు చేతుల్లో ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో ఓడింది విండీస్...