బాగా ఆడిన అందరికీ టీమ్కి ఆడించడం చాలా కష్టం. ఎందుకంటే ఏ సిరీస్కైనా 15 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. అందులోనూ 11 మంది మాత్రమే ఆడతారు. కాబట్టి కొందరికి అవకాశం దక్కొచ్చు, కొందరికి తర్వాత పిలుపు రావచ్చు. అవకాశం వచ్చే దాకా ప్రయత్నిస్తూనే ఉండడం ముఖ్యం..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ..