గత డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన టీమిండియా, 2021-23 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సీజన్లో కూడా వరుస విజయాలతో ఫైనల్కి దూసుకొచ్చింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాని 2-1 తేడాతో ఓడించిన భారత జట్టు, ఫైనల్ మ్యాచ్లో మళ్లీ ఆసీస్తోనే తలబడుతోంది..