1020 రోజులుగా సెంచరీ మార్కు అందుకోలేక తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, ఆఫ్ఘాన్తో జరిగిన మ్యాచ్లో 71వ సెంచరీని అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో మొట్టమొదటి శతకాన్ని బాదిన విరాట్ కోహ్లీ... సురేష్ రైనా, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ తర్వాత మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్గా నిలిచాడు..