టెస్టు క్రికెట్ రాతను మార్చింది విరాట్ కోహ్లీయే! అతని కెప్టెన్సీలో టీమిండియా... గ్రేమ్ స్మిత్ కామెంట్...
First Published Aug 20, 2022, 2:21 PM ISTకొన్నాళ్ల కిందటి వరకూ టెస్టుల మనుగడపై చాలా పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు వన్డే క్రికెట్కి ఆదరణ తగ్గుతోందని, త్వరలోనే 50 ఓవర్ల ఫార్మాట్కి ముగింపు పలకాల్సిన సమయం వస్తుందని అంటున్న క్రికెట్ విశ్లేషకులు, కొన్నేళ్ల క్రిందట సంప్రదాయ క్రికెట్కి ఆదరణ దక్కడం లేదని వాపోయారు. ఈ పరిస్థితిని దూరం చేసింది విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియానే అంటున్నాడు సౌతాఫ్రికా లెజెండరీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్...