ఆసియా కప్ 2022 టోర్నీ ఆగస్టు28 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో భారత్, దాయాది పాకిస్తాన్తో తలబడనుంది. ఈ మ్యాచ్కి హైప్ తెచ్చేందుకు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ షోయబ్ అక్తర్, వీరేంద్ర సెహ్వాగ్లతో ఓ ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్తర్, కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు...