గత ఏడాది కాలంలో విరాట్ కోహ్లీ ఎన్సీఏకి వెళ్లి, రిహాబిటేషన్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇండియా ఏ తరుపున ఆడే టి నటరాజన్, వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, సందీప్ వారియర్, రాహుల్ చాహార్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, మనీశ్ పాండే, నవ్దీప్ సైనీ, ప్రియాంక్ పంచల్, శుబ్మన్ గిల్, ఖలీల్ అహ్మద్, అర్ష్దీప్ సింగ్, దేవ్దత్ పడిక్కల్, ఇషాన్ పోరెల్, జయంత్ యాదవ్, కృనాల్ పాండ్యా, నితీశ్ రాణా, పృథ్వీ షా, సిమర్జీత్ సింగ్, కెఎస్ భరత్, వరుణ్ అరోన్, వెంకటేశ్ అయ్యర్ కూడా ఎన్సీఏలో చికిత్స తీసుకున్నారు...