ఒకవేళ విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడి, అక్కడ కూడా సెంచరీ మార్కు అందుకోలేకపోతే... అప్పుడు ఏం చేస్తాడని? ప్రశ్నిస్తున్నారు కొందరు క్రికెట్ అభిమానులు... అదే జరిగితే కావాలని జట్టుకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న విరాట్, టీమ్లో తన స్థానాన్ని తానే చిక్కుల్లో పడేసుకున్నట్టు అవుతుందని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ విశ్లేషకులు...