ఇలా విదేశాల్లో తండ్రీ, కొడుకులతో కలిసి టెస్టు మ్యాచ్ ఆడిన రెండో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్కి మాత్రమే ఈ రికార్డు సాధ్యమైంది. 1992లో ఆస్ట్రేలియా క్రికెటర్ జోఫ్ మార్ష్తో టెస్టు ఆడిన సచిన్ టెండూల్కర్, 2011 ఆస్ట్రేలియా పర్యటనలో ఆయన కొడుకు షాన్ మార్ష్తో కలిసి మ్యాచ్ ఆడాడు..