అంతేకాకుండా టీ20 జట్టులో బౌలర్లుగా రషీద్ ఖాన్, బుమ్రా, లసిత్ మలింగలను ఎంపిక చేసిన ఐసీసీ, ఆల్రౌండర్ కిరన్ పోలార్డ్, మ్యాక్స్వెల్కి చోటు ఇచ్చింది. ముగ్గురు బౌలర్లకి మాత్రమే జట్టులో చోటు ఇవ్వడంపై ట్రోల్స్ వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా టీ20 జట్టులో బౌలర్లుగా రషీద్ ఖాన్, బుమ్రా, లసిత్ మలింగలను ఎంపిక చేసిన ఐసీసీ, ఆల్రౌండర్ కిరన్ పోలార్డ్, మ్యాక్స్వెల్కి చోటు ఇచ్చింది. ముగ్గురు బౌలర్లకి మాత్రమే జట్టులో చోటు ఇవ్వడంపై ట్రోల్స్ వినిపిస్తున్నాయి.