క్రికెటర్ ఆఫ్ ది డికేట్గా కోహ్లీ... టెస్టు ప్లేయర్గా స్టీవ్ స్మిత్, ధోనీకి స్పిరిట్ అవార్డు...
First Published Dec 28, 2020, 4:45 PM ISTఐసీసీ అవార్డుల్లో విరాట్ కోహ్లీ హవా చూపించాడు. నిన్న ప్రకటించిన టీమ్ అవార్డుల్లో వన్డే, టీ20, టెస్టు జట్లలో చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్గా నిలిచిన విరాట్ కోహ్లీ.... నేడు ప్రకటించిన డికేట్ ప్లేయర్ల అవార్డుల్లోనూ రెండు అవార్డులను సొంతం చేసుకున్నాడు. విరాట్తో పాటు భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి కూడా స్పిరిట్ అవార్డు దక్కింది.