‘2017లో బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరీ, నన్ను కలిశాడు. విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే మధ్య విబేధాలు తగ్గడం లేదు, పరిస్థితి ఏ మాత్రం మారడం లేదని చెప్పాడు. అనిల్ కుంబ్లే కాంట్రాక్ట్ గడువు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ముగియనుందని, ఆ తర్వాత టీమిండియా హెడ్ కోచ్గా నన్ను బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరాడు...