విరాట్ కోహ్లీ లీవ్తో పాటు ఐపీఎల్లో గాయపడిన కొందరు ఆటగాళ్లను వేరే ప్లేయర్లతో భర్తీ చేసింది బీసీసీఐ. గాయపడిన రోహిత్ శర్మను టీ20లు, వన్డే సిరీస్లకు దూరంగా ఉంచిన సెలక్టర్లు, టెస్టు సిరీస్లో ఆడించబోతున్నారు.
విరాట్ కోహ్లీ లీవ్తో పాటు ఐపీఎల్లో గాయపడిన కొందరు ఆటగాళ్లను వేరే ప్లేయర్లతో భర్తీ చేసింది బీసీసీఐ. గాయపడిన రోహిత్ శర్మను టీ20లు, వన్డే సిరీస్లకు దూరంగా ఉంచిన సెలక్టర్లు, టెస్టు సిరీస్లో ఆడించబోతున్నారు.