ఐపీఎల్లో మొదటి రెండు సీజన్లలో సురేష్ రైనా, తిలక్ వర్మ ఇద్దరూ కూడా 300+ పైగా పరుగులు చేశారు. అప్పటికే టీమిండియా ఆరంగ్రేటం చేసిన సురేష్ రైనా, ఐపీఎల్ 2008లో 421, 2009లో 434 పరుగులు చేశాడు. తిలక్ వర్మ తన మొదటి సీజన్లో 397, రెండో సీజన్లో 11 మ్యాచులు ఆడి 343 పరుగులు చేశాడు..