టెస్టు సిరీస్ ముగిసింది, రిజల్ట్ ఐసీసీ తేలుస్తుంది... ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కామెంట్...
First Published Sep 10, 2021, 5:42 PM ISTఇంగ్లాండ్, ఇండియా మధ్య మాంచెస్టర్ టెస్టు గురించి ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ టెస్టు మ్యాచ్ రద్దు తర్వాత బాగా ఆలస్యంగా స్పందించిన బీసీసీఐ, ఈ మ్యాచ్ రీషెడ్యూల్ చేస్తామని... కచ్ఛితంగా పూర్తి చేస్తామని ప్రకటిస్తే... ఈసీబీ మాత్రం మరోలా స్పందించింది...