మూడేళ్ల తర్వాత టెస్టుల్లో వచ్చిన ఈ సెంచరీ, విరాట్ కోహ్లీకి టెస్టుల్లో పదో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును తెచ్చిపెట్టింది. 1205 రోజుల తర్వాత టెస్టుల్లో సెంచరీ అందుకున్నాడు విరాట్ కోహ్లీ... 2019 నవంబర్లో బంగ్లాదేశ్పై సెంచరీ బాదిన విరాట్, మళ్లీ టెస్టు సెంచరీ అందుకోవడానికి మార్చి 2023 దాకా ఎదురుచూడాల్సి వచ్చింది..