ఇంగ్లాండ్ లో పంత్ సెంచరీ చేశాడు. చివరి మ్యాచ్ లో అతడి సెంచరీతోనే భారత్ మూడో వన్డే గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. కానీ టీ20లలో ఫామ్ కారణంగా అతడిని పక్కనబెట్టారు. కానీ కెఎల్ రాహుల్ రెండు, మూడు మంచి ఇన్నింగ్స్ లు ఆడగానే అతడికి వరుసగా అవకాశాలిస్తున్నారు...’అని పేర్కొన్నాడు.