సౌతాఫ్రికాతో మ్యాచ్ డ్రాగా ముగియడం, పాకిస్తాన్తో మ్యాచ్లో 1 పరుగు తేడాతో విజయం అందుకున్న జింబాబ్వే... సెమీస్ రేసులో నిలిచింది. అదీకాకుండా తొలి రెండు మ్యాచుల్లో అద్భుతమైన బౌలింగ్ చూపించిన భారత బౌలర్లకు అసలు సిసలు పరీక్ష సఫారీలతో జరిగే మ్యాచ్లోనే...