అయితే లక్కీగా సెమీ ఫైనల్ చేరినా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా అంతకుమించి ముందుకు వెళ్లదని కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్... ‘పాకిస్తాన్ టీమ్ బాలేదు, వాళ్ల ఆట తీరు కూడా అంతే. ఐసీసీ టోర్నీలకు యావరేజ్ టీమ్ని సెలక్ట్ చేసి, యావరేజ్ ఆట ఆడిస్తే... ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి.