తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు కోహ్లీ తనకంటూ ఓ మార్కును క్రియేట్ చేసుకున్నాడు. స్పిన్నర్లను ఉపయోగించుకోవడం, పరిస్థితులకు తగ్గట్టు పేసర్లను వాడటం వంటివాటిలో కోహ్లీ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. రోహిత్ ఇప్పుడు అదే విధానాన్ని పాటిస్తున్నాడనిపిస్తుంది. జడేజా, అశ్విన్ ను విరాట్ మాదిరిగానే హిట్ మ్యాన్ వాడుతున్నాడు..’అని చెప్పాడు.