వన్డే క్రికెట్ లో భారత్ కు ఆధునిక క్రికెట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల తర్వాత శిఖర్ ధావన్ చాలా ముఖ్యుడు. గత దశాబ్దంలో గబ్బర్.. హిట్ మ్యాన్ తో కలిసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఎన్నో ఆడాడు. అయితే వన్డేలలో ఆడే ధావన్.. చాలాకాలంగా ఈ ఒక్క ఫార్మాట్ కే పరిమితమయ్యాడు. టెస్టు, టీ20లలో ధావన్ ను బీసీసీఐ పట్టించుకోవడం లేదు.