రోహిత్ శర్మతో పాటు సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కి ముందు గాయపడిన కెఎల్ రాహుల్, గాయంతో రెండో టెస్టులో బరిలో దిగని అజింకా రహానే... న్యూజిలాండ్తో సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న శార్దూల్ ఠాకూర్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ ఈ మినీ క్యాంపులో పాల్గొన్నారు...