అందుకే రిషబ్ పంత్ ఒక్కడూ టీమ్లో ఉండి ఉంటే, ఢిల్లీ టెస్టులో టీమిండియా ఆధిక్యం మరోలా ఉండేదని అంటున్నారు భారత అభిమానులు.. అదీకాకుండా ఢిల్లీ, రిషబ్ పంత్కి స్వంత ఊరు. కాబట్టి తనకు బాగా అచొచ్చిన మైదానంలో రిషబ్ పంత్, ఎలా చెలరేగిపోయేవాడో ప్రత్యేకంగా చెప్పాలా అంటూ ట్విట్లు, మీమ్స్తో బాధపడుతున్నారు..