అయితే వస్తూనే బౌండరీ బాదిన ధనంజయ, శ్రీలంక జట్టుకి విజయాన్ని అందించాడు. టీమిండియా ఫీల్డర్లలో మనీశ్ పాండే రెండు, నితీశ్ రాణా, పృథ్వీషా, శిఖర్ ధావన్ వంటి ప్లేయర్లు క్యాచులు డ్రాప్ చేయడంతో భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
అయితే వస్తూనే బౌండరీ బాదిన ధనంజయ, శ్రీలంక జట్టుకి విజయాన్ని అందించాడు. టీమిండియా ఫీల్డర్లలో మనీశ్ పాండే రెండు, నితీశ్ రాణా, పృథ్వీషా, శిఖర్ ధావన్ వంటి ప్లేయర్లు క్యాచులు డ్రాప్ చేయడంతో భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.