శిఖర్ ధావన్, రోహిత్ శర్మ రికార్డు భాగస్వామ్యం... వెంటవెంటనే మూడు వికెట్లు...
First Published Mar 28, 2021, 3:12 PM ISTఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియాకు శుభారంభం దక్కింది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్కి శతాధిక భాగస్వామ్యం నమోదుచేశారు. రోహిత్ శర్మ తన శైలికి విరుద్ధంగా నెమ్మదిగా బ్యాటింగ్ చేయగా, శిఖర్ ధావన్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు...