ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత ఆస్ట్రేలియా టూర్కి వెళ్లిన టీమిండియా, గత నాలుగు నెలలుగా బయో బబుల్లో గడుపుతోంది. నవంబర్ 27న ప్రారంభమైన బిజీ క్రికెట్ సీజన్, నేటితో (మార్చి 28)తో ముగియనుంది.
ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత ఆస్ట్రేలియా టూర్కి వెళ్లిన టీమిండియా, గత నాలుగు నెలలుగా బయో బబుల్లో గడుపుతోంది. నవంబర్ 27న ప్రారంభమైన బిజీ క్రికెట్ సీజన్, నేటితో (మార్చి 28)తో ముగియనుంది.