ఫామ్లో ఉన్న ప్లేయర్లను పక్కనబెట్టి మరోసారి టీమిండియా తప్పు చేయబోతుందా? అసలే జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయపడడం, శిఖర్ ధావన్ వంటి సీనియర్కి ఏడాదిగా టీ20ల్లో అవకాశం ఇవ్వకపోవడంతో ఆసియా కప్తో పాటు టీ20 వరల్డ్ కప్లోనూ భారత జట్టు ఛాలెంజ్లు ఫేస్ చేయాల్సి ఉంటుందనేది క్రికెట్ ఎక్స్పర్ట్స్ వాదన..